స్వాతి సపరివార పత్రిక సి.పి.బ్రౌన్ ఎకాడెమీతో కలిసి నిర్వహిస్తున్నది, స్వాతి రజతోత్సవ సీరియల్ నవలల పోటీ.
సుమారు 25 వారాలకు సరిపోయేట్లుగా సీరియల్ నవల రాసి పంపండి. ప్రథమ బహుమతి అక్షరాలా లక్ష రూపాయలు.
చేరవలసిన ఆఖరు తేదీ ఆగస్టు 20
చిరునామా
స్వాతి రజతోత్సవ సీరియల్ నవలల పోటీ
స్వాతి సపరివార పత్రిక, అనిల్ బిల్డింగ్స్,
సూర్యారావు పేట, P. O Box 339
విజయవాడ - 520 002
మరికొన్ని వివరాలిక్కడ.
***
నవ్య వీక్లీ ప్రకటించిన కథల పోటీ
మొదటి బహుమతి రూ.10,000
రెండు రెండో బహుమతులు రూ. 5,000
నాలుగు మూడో బహుమతులు రూ. 2,500
గడువు: ఆగస్టు 15
చిరునామా:
నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్
ప్లాట్ నెం 76, రోడ్ నెం. 70
అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్,
జుబిలీ హిల్స్, హైదరాబాద్ 500039
***
స్వాతి సపరివార పత్రిక సరసమైన కథలకి కూడ ఒక పోటీ ప్రకటించింది. ఆ వివరాలిక్కడ.
***
సృజనాత్మక రచన మీద ఆసక్తి ఉన్న మన బ్లాగర్లందరూ పాల్గొంటారని ఆశిస్తున్నా.
తెలుగు పత్రికల్లో కథ నవలల పోటీలు పెద్ద పెద్ద బహుమతులతో
Posted by
కొత్త పాళీ
on Thursday, July 2, 2009
/
Labels:
ఆంధ్రజ్యోతి,
తెలుగు కథ,
తెలుగు సాహిత్యం,
పోటీ

1 comments:
మీరెందులో పాల్గొంటున్నారో కూడా రాసి ఉంటే బాగుండేది...
Post a Comment